Conversations on contemporary literature from across the world, in translation.

Telugu Episodes

All Episodes in Telugu.
19
July 9, 2026

Writer, Translator, Poet Thomas Hitoshi Pruiksma on his literary Journey with Tamil

My guest for today is Thomas Hitoshi Pruiksma — an American writer, poet, and translator who has spent more than two decades of his life inside the Tamil language. Thomas first arrived in Madurai in 1998, almost by accident, planning to study Spanish and ecological ethics, and instead found himself apprenticed to a remarkable teacher, Dr. K. V. Ramakoti.


That apprenticeship reshaped his entire life, drawing him from spoken Tamil into the world of Sangam poetry, Avvaiyar, and eventually the Ti...
11
March 29, 2026

Harshaneeyam Podcast's website and upcoming episodes!

"In this episode, Harshaneeyam Host Anil sits down with Sruthi, a long-time listener of the show, to talk about the launch of the website, harshaneeyam.com.


They discuss what’s coming next for the podcast and explore how the site serves as a complete library for all episodes. Now, it is easy to find favorite shows by category, leave detailed reviews, and sign up for the newsletter to stay updated.


Head over to www.harshaneeyam.com and take a look around—explore everything the platform has ...
17
Dec. 9, 2025

'వలస' నవల గురించి రచయిత్రి సుస్మిత గారితో సునీత రత్నాకరం గారు .

ఈ ఎపిసోడ్ లో 'వలస' నవల గురించి రచయిత్రి సుస్మిత గారితో సునీత రత్నాకరం గారు మాట్లాడతారు.


సుస్మిత గారు పుట్టింది విజయనగరంలో , ప్రస్తుత నివాసం అమెరికాలో . తెలుగులో బ్లాగులు చాలాకాలం నించి రాస్తున్నారు. మంచి వెన్నెల వేళ, గాలి సంకెళ్ళు అనే నవలలు రాశారు. అడపాదడపా కథలు కూడా రాస్తూంటారు.


సునీతా రత్నాకరం గారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ మానేజ్మెంట్ లక్నో లో పీహెచ్డీ చేశారు. ప్రస్తుతం జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ లో అసోసియేట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. మంచి చదువరి .


నవలను కొనడానికి కింది లింక్ న...
16
Oct. 18, 2025

ఛాయ సాహిత్యోత్సవం గురించి ఛాయ డైరెక్టర్ అరుణాంక్ లత

పుస్తక ప్రేమికుల కోసం ఛాయా రిసోర్సెస్ సెంటర్ ఆధ్వర్యంలో ఛాయ సాహిత్యోత్సవం ఈ నెల అక్టోబర్ ఇరవై ఐదో తేదీ శనివారాన హైదరాబాద్‌లో జరుగుతోంది. పుస్తక ఆవిష్కరణలు, బుక్ స్టాల్ల్స్, రచయితలతో ముఖాముఖి, రెండు వేదికల మీద పుస్తకాల గురించి చర్చలు ఈ ఉత్సవంలో భాగంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవం జూబిలీ హిల్స్ రోడ్డు నంబరు 46లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరుగుతుంది.


ఇప్పుడు మనతో ఈ ఎపిసోడ్ లో ఛాయ డైరెక్టర్ అరుణాంక్ లత, సాహిత్యోత్సవాల ఆవశ్యకత గురించి, ఈ ఉత్సవం విశేషాల గురించి చేస్తున్న ఏర్పాట్ల గురించి మాట్ల...
13
Aug. 16, 2025

'నువ్వు లేని అద్దం' నవల మీద మెహెర్!

ఇటీవల, అంటే 2025 జూలైలో విడుదలైన తెలుగు నవల నువ్వు లేని అద్దం. ఈ నవలను మెహెర్ రాశారు. మెహెర్దా దాపు ఇరవై ఏళ్ళుగా తెలుగు సాహిత్యలోకంలో అందరికీ పరిచయమైన పేరు. ఈయన కథకుడిగా అనువాదకుడిగా, నవలా రచియతగా, ఎడిటర్ గా తనదైన స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ ఎపిసోడ్‌లో మనం నువ్వు లేని అద్దం నవల గురించి అనువాదకులు అవినేని భాస్కర్ అడిగిన ప్రశ్నలకు మెహెర్ జవాబులిచ్చారు. అంతే కాకుండా తన రచనా దృక్పథం గురించికుడా చర్చించారు.


'నువ్వు లేని అద్దం' తెలుగు సాహిత్యంలో వచ్చిన మంచి నవలల్లో ఒకటిగా ఎన్నదగింది.


https:...
12
Aug. 12, 2025

Writer Jeyamohan on 'Tella Enugu' ( 'తెల్ల ఏనుగు' నవల గురించి రచయిత జయమోహన్)

'Tella Enugu' is a Telugu translation of the novel 'Vellai Yaanai' originally written in Tamil by writer Jeyamohan. The novel is of historical fiction based on certain true incidents during the British Raj of Late 19th Century. In this conversation Jeyamohan talked about the back drop of the novel, the situation of Dalits in those days, How the British Raj used the caste system to exploit and rule India among other things.

The Writer is highly regarded as one of the most creative and Prolific w...
10
Aug. 3, 2025

'తోక మండుతోన్న కొండ చిలువతో తెల్ల ఏనుగు ' - లిఖిత్ కుమార్ గోదా

సుప్రసిద్ధ తమిళ రచయిత జయమోహన్ 'వెల్లై యానై ' తెలుగు అనువాదం - 'తెల్ల ఏనుగు' నవల చదివి లిఖిత్ కుమార్ గోదా రాసిన వ్యాసం ఇది. లిఖిత్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ ఎమ్ ఏ - తెలుగు చదువుతున్నారు . కవి, మంచి చదువరి.


సుప్రసిద్ధ తమిళ రచయిత జయమోహన్ 'వెల్లై యానై ' తెలుగు అనువాదం తెల్ల ఏనుగు ఛాయా పబ్లిషర్స్ ద్వారా ఈ నెల పదవ తారీఖున బెంగుళూరులో జరిగే బుక్ బ్రహ్మ ఉత్సవంలో విడుదల అవుతుంది .


పుస్తకం ప్రీ ఆర్డర్ చేసుకోడానికి కింద ఇచ్చిన లింక్ ను వాడండి .


https://chaayabooks.com/product/t...
178
Dec. 27, 2024

ఛాయ, అజు 2024 లో !

హర్షణీయానికి స్వాగతం . ఈ ఎపిసోడ్ లో అజు పబ్లికేషన్స్ శ్వేత గారు , ఛాయా మోహన్ గారు 2024 లో ప్రచురించిన పుస్తకాల గురించి అమ్మ డైరీలో కొన్ని పేజీలు నవల పొందిన ప్రత్యేక ఆదరణ గురించి మాట్లాడతారు .

* For your Valuable feedback on this Episode - Please click the link below.
https://tinyurl.com/4zbdhrwr

Harshaneeyam on Spotify App –https://harshaneeyam.captivate.fm/onspot

Harshaneeyam on Apple App – https://harshaneeyam.captivate.fm/onapple

*Contact us - harshaneeyam@gmail.com

***Disclaimer: The vi...
177
Dec. 19, 2024

గోదావరి ప్రచురణలు సత్తిబాబు , పావని గార్లతో సంభాషణ .

హర్షణీయానికి స్వాగతం . ఈ ఎపిసోడ్ లో మనతో గోదావరి ప్రచురణలు స్థాపించిన సత్తి బాబు గారు , వారి శ్రీమతి పావని గారు మనతో మాట్లాడతారు .


ఎనిమిదేళ్ళక్రితం ప్రారంభమైన ఈ ప్రచురణ సంస్థ 2020 వ సంవత్సరం నించీ వేగాన్ని పుంజుకుంది . తెలుగు పుస్తకాలు , అనువాదాలు అన్నీ కలిపి దాదాపు ఎనభైకి పైగా పుస్తకాలను ప్రచురించింది . దాదాపు ప్రతి పుస్తకం ఏడువందల కాపీల పైన పాఠకుల చేతుల్లోకి చేరింది . ఏడుగురు యువ రచయితలను పరిచయం చేస్తే అందరి పుస్తకాలు వెయ్యికి పైగా అమ్మగలిగారు . అమెరికన్ రచయిత అయాన్ రాండ్ రాసిన ఫౌంటెన్ హెడ్...
185
Dec. 13, 2024

మహి బెజవాడ సాహితీ ప్రయాణం

మహి బెజవాడ రచయిత, ప్రచురణ కర్త, యాడ్ ఫిలిం మేకర్. స్వస్థలం నెల్లూరు జిల్లా, కావలి. ప్రస్తుత నివాసం హైదారాబాద్. పెరిగిన వాతావరణమూ, స్నేహితుల ప్రభావమే తనను మలుచుకోవడానికి కారణం అంటారు. వృత్తిరీత్యా అర్షియో క్రియేటివ్ ఏజెన్సీ, ఆన్వీక్షికి పబ్లిషర్స్, చదువు ఆప్ ఫౌండర్ డైరెక్టర్ గా ఉన్నారు. ఆయన తొలి కథల సంపుటి గన్స్ అండ్ మాన్సూన్స్ 8 డిసెంబర్ ఆవిష్కరణ జరుపుకుని పాఠకుల ప్రశంసలు పొందుతుంది. అన్వీక్షికి సంస్థ నుండి దాదాపు 200 పుస్తకాలతో పుస్తక ప్రేమికుల కోసం డిసెంబర్ 19 నుండి 29 వరకు జరిగే హైదారాబాద్ పు...
180
Oct. 5, 2024

కథ - 2023: వాసిరెడ్డి నవీన్ గారు

'కథా నవీన్’ గా సుప్రసిద్ధులైన శ్రీ వాసిరెడ్డి నవీన్ గారు , తెలుగు కథతో పాటు గత నలభై ఏళ్ళు గా నడుస్తున్నారు. వ్యాసాలు , కథలూ , కవితలూ రాసారు. అనేక వేదికల్లో తెలుగు కథ గురించి విశ్లేషణాత్మక ఉపన్యాసాలు చేసారు. కేంద్ర సాహితీ అకాడమీ సభ్యులుగా అనేక సంవత్సరాలు సేవ చేశారు . 1990 లో ‘తెలుగు కథా సాహితి’ అనే సంస్థ ను ఏర్పాటు చేసి, గత ముప్ఫయి నాలుగేళ్ళుగా ప్రతి సంవత్సరం ప్రచురితమైన కథలనన్నిటినీ ప్రసిద్ధ కవి , రచయిత , పాపినేని శివశంకర్ గారి సహకారంతో చదివి , ఎన్నుకుని ఒక సంకలనంగా వెలువరిస్తున్నారు. ఇంగ్లీష్ ల...
174
Aug. 20, 2024

రిషి రాసిన ' ది బెటర్ మి'

పదకొండేళ్ళ రిషి హైదరాబాద్ లో 'సాధన ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్' లో ఏడో తరగతి చదువుతున్నాడు . 'ది బెటర్ మీ' అనే పుస్తకం ఆరు కథలతో రాసి పబ్లిష్ చేసాడు . రిషి వాళ్ళ స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ దేబశీష్ మామ్ రెండో క్లాసునించీ పిల్లలకి కథలు ఎలా రాయాలో నేర్పిస్తున్నారు .

రిషి తాను రాయడం పుస్తకం ప్రచురించడం, తాను రాయబోయే పుస్తకం వీటి గురించి తన ఆలోచనలను మనతో పంచుకున్నాడు .

రిషి రాసిన పుస్తకం కొనడానికి షో నోట్స్ లో ఉన్న లింక్ ఉపయోగించండి -

https://www.bribooks.com/bookstore/the-better-me

https://www.you...
173
Aug. 14, 2024

అన్నమయ్య నించి 'నెమ్మి నీలం' దాకా! : అవినేని భాస్కర్ ( తమిళ-తెలుగు అనువాదకులు)

ఈ రోజు హర్షణీయంలో మన అతిధి - తమిళ తెలుగు అనువాదకులు అవినేని భాస్కర్ . గత వారం బెంగుళూరులో జరిగిన బుక్ బ్రహ్మ ఫెస్టివల్‍లో భాస్కర్ తమిళం నించి తెలుగులోకి అనువదించిన 'నెమ్మి నీలం ' కథల పుస్తకం ఛాయా పబ్లికేషన్స్ ద్వారా విడుదల అయ్యింది . తమిళంలో ఈ కథలను రాసింది సుప్రసిద్ధ తమిళ రచయిత జయమోహన్ . ఈ పుస్తకం తమిళంలో గత పది సంవత్సరాలలో అనేక పునర్ముద్రణలకు నోచుకొని పాఠకుల విశేష ఆదరణకు నోచుకుంది. ఈ సంభాషణలో భాగంగా భాస్కర్ 'నెమ్మి నీలం' పాఠకుడిగా, అనువాదకుడిగా తన అనుభవాల గురించి, తనకిష్టమైన సాహిత్యం గురించి, ...
165
July 21, 2024

'దాయాదుల తోట' నవలపై మధురాంతకం నరేంద్ర గారు

మధురాంతకం నరేంద్ర గారు తన రచనా వ్యాసంగాన్ని నలభై ఆరేళ్ళ క్రితం ప్రారంభించారు. వారిది సాహిత్య కుటుంబం. వారి తండ్రి గారు మధురాంతకం రాజారామ్ గారు , సోదరుడు మహేంద్ర గారు కూడా సుప్రసిద్ధ తెలుగు కథా రచయితలు.

వృత్తిరీత్యా ఆంగ్ల అధ్యాపకులు.

మన సమాజంలో, మన వ్యక్తిత్వాలలో వుండే వైచిత్రిని , అనేక రకాలైన సంఘర్షణలని అతి సుతారమైన తనదైన శైలిలో , అత్యంత సహజంగా చిత్రీకరించడమే ఆయన రచనలలో వుండే ప్రత్యేకత.

ఒక సకారాకాత్మకమైన మార్పు , కథ చదివే ప్రతి వ్యక్తిలో, తద్వారా మన సమాజంలో తీసుక రావాలని ఆశించే రచయిత.

అత్యంత...
163
July 11, 2024

చెదరిన పాదముద్రలు నవలపై రచయిత ఉణుదుర్తి సుధాకర్ గారితో ఏ కే ప్రభాకర్ గారి సంభాషణ

ఈ ఎపిసోడ్లో 2024 వ సంవత్సరానికి ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్) బహుమతి పొందిన "చెదరిన పాదముద్రలు" నవలపై రచయిత ఉణుదుర్తి సుధాకర్ గారితో ఏ కే ప్రభాకర్ గారి సంభాషణ మీరు వింటారు.

రచయిత ఉణుదుర్తి సుధాకర్ గారి స్వస్థలం విశాఖపట్నం. సాహిత్య అభిలాషకు కారణం కుటుంబ వాతావరణం. స్కూలు చదువు శ్రీకాకుళం. ఉన్నత విద్య యూరోప్లో. వృత్తి రీత్యా మెరైన్ ఇంజనీర్. వీరి మొదటి నవల 'యారాడకొండ' కూడా ఆటా బహుమతిని పొందింది. తూరుపు గాలులు, చలిచీమల కవాతు వీరి కథాసంపుటాలు. వీరి కథల ఇంగ్లీష్ అనువాదం 'ఈస్ట్ విండ్' క్రిందటి ఏడాది...
156
June 13, 2024

కవి, రచయిత, అనువాదకులు శ్రీనివాస గౌడ్ - తన రచనా జీవితం గురించి

కవి, రచయిత, అనువాదకులు శ్రీనివాస గౌడ్ చీరాలలో జన్మించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం. నిఇప్పటిదాకా ఎనిమిది కవితా సంపుటాలు, ఒక అనువాదం, ఈ మధ్యనే 'మార్జినోళ్ళు' అనే కథల పుస్తకం తీసుకవచ్చారు. వీరి సంపాదకత్వంలో ప్రకాశం జిల్లా రచయితలు రాసిన కథలతో 'కథాప్రకాశం' అనే సంపుటం వెలువడింది. తన రచనలకు ఫ్రీవర్స్ ఫ్రంట్, గిడుగు కవితా పురస్కారం, ఇంకా అనేక అవార్డులను గెలుచుకున్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపాధ్యాయులుగా పని చేసి, ప్రస్తుతం నిర్మాణ రంగంలో వున్నారు.ఈ సంవత్సరమే మరికొన్ని అనువాదాలు రానున్నాయి....
123
Feb. 13, 2024

అనువాదకులు లక్ష్మణ శాస్త్రి - ‘నా పేరు గౌహర్ జాన్’ నవల గురించి

గుంటూరు కుమార లక్ష్మణ శాస్త్రి గారు. ఎల్ ఐ సీ లో అధికారిగా పనిచేస్తున్నారు. హిందుస్తానీ సంగీతం మీద ప్రత్యేకమైన ఆసక్తి వుంది. పుస్తకపఠనం అనువాదం ఇతర అభిరుచులు కాకినాడ వాస్తవ్యులు. ఆంగ్ల రచయిత విక్రమ్ సంపత్ రచించిన‘ మై నేమ్ ఈస్ గౌహర్ జాన్’ ‘బ్రేవ్ హార్ట్స్ ఆఫ్ భారత్’ రెండిటినీ ఇంగ్లీష్ నించి తెలుగులోకి అనువదించి గోదావరి ప్రచురణల ద్వారా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. 16 వ తారీఖు హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో విక్రమ్ సంపత్ సమక్షంలో ఈ పుస్తకావిష్కరణ జరుగుతుంది. .

లక్ష్మణ శాస్త్రి గారు అనువదించిన ఫ్రెంచ్ ...
121
Feb. 11, 2024

సాయి వంశీ - 'మైక్రో కథలు'

సాయి వంశీ యువ రచయిత మంచి చదువరి. ఆయన రాసిన మైక్రో కథలు అనే తన మొదటి పుస్తకం ఈ మధ్యనే రిలీజ్ అయ్యింది. కథలు రాయడం చదవడం కాకుండా సారంగ వెబ్ పత్రిక లో ‘కథల పొద్దు’ అనే శీర్షిక ద్వారా వంశీ యువరచయితలను పరిచయం చేస్తారు. తాను చదివిన పుస్తకాలను విశదంగా ఫేస్బుక్ ద్వారా పరిచయం చేస్తారు. ఈ ఎపిసోడ్ లో ‘మైక్రో కథలు’ పుస్తకం గురించి, సమకాలీన తెలుగు కథాసాహిత్యం గురించి వంశీ మనతో మాట్లాడారు.

మైక్రో కథలు పుస్తకం కోసం సంప్రదించండి:

గూండ్ల వెంకటనారాయణ - 7032553063

వెల: 150 + 30 (పోస్టల్ ఛార్జీలు)

* For your Va...
122
Feb. 6, 2024

‘హర్షాయణం’ గురించి హర్షతో  ‘అజు’ మల్లికార్జున్

హర్షణీయం పాడ్కాస్ట్ హర్షవర్ధన్ - మొదటి కథల పుస్తకం ‘హర్షాయణం’. ఈ నెల పదవ తారీఖున ‘అజు’ పబ్లికేషన్స్ ద్వారా విడుదల అవుతుంది. ఈ సందర్భంగా హర్షతో రచయిత పబ్లిషర్ మల్లికార్జున్ చేసిన సంభాషణ.

పుస్తకం హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో అజు స్టాల్లో లేదా అమెజాన్ లో ఫిబ్రవరి పదవ తారీఖు నించీ లభిస్తుంది.

* For your Valuable feedback on this Episode - Please click the link given below.
https://harshaneeyam.captivate.fm/feedback

Harshaneeyam on Spotify App –https://harshaneeyam.captivate.fm/onspot

Harshaneeyam on...
120
Feb. 3, 2024

'తెలుగు కలెక్టివ్' ఆదిత్య అన్నావఝ్ఝల - సమకాలీన సాహిత్యాన్ని యువతరానికి చేర్చటం గురించి!

సమకాలీన తెలుగు సాహిత్యాన్నీ పాఠకులకు దగ్గరగా తీసుకరావాలని ఆదిత్య ఆదిత్య అన్నావఝ్ఝల అనే యువకుడు 2020 లో మొదలు పెట్టిన ప్రయత్నం ‘తెలుగు కలెక్టివ్’. ఇంస్టాగ్రామ్ ద్వారా కొత్త పుస్తకాల గురించి పరిచయం చేసే తెలుగు కలెక్టివ్ కి ఈ రోజున పదమూడు వేల కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇది కాకుండా, ఒక సంవత్సరం పాటుగా రచయిత పాఠకులతో కలిసేందుకుగా ఇప్పటిదాకా తెలుగు కలెక్టివ్ ద్వారా అనేక సమావేశాలను హైదరాబాద్ లో నిర్వహించారు ఆదిత్య.

ఈ ఎపిసోడ్ లో తెలుగు కలెక్టివ్ లో తన అనుభవాల గురించి, చేపట్టబోయే కార్యక్రమాల గురించి ఆది...
105
Dec. 23, 2023

హర్షణీయంలో పి.సత్యవతి గారు

పి.సత్యవతి 1940 జూలైలో గుంటూరు జిల్లా, కొలకలూరులో జన్మించారు. ఆంగ్ల సాహిత్యంలో పట్టభద్రులు. ఆంగ్ల అధ్యాపకురాలుగా వృత్తిని చేపట్టి పదవీ విరమణ చేశారు. ప్రత్యేకంగా కథాప్రక్రియలో కృషి చేశారు. చాసో స్ఫూర్తి అవార్డును, సాహిత్య అకాడెమీ అనువాదం అవార్డునీ, కువెంపు జాతీయ అవార్డునీ , పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ విశిష్ట పురస్కారాలను అందుకున్నారు.

2016 లో విశాలాంధ్ర పబ్లిషర్స్ 40 కథలతో వీరి కథా సంకలనం ప్రచురించింది.

సాహిత్యంవైపు తనను మళ్ళించిన పరిస్థితుల గురించీ, చదివే పుస్తకాలగురించీ, తన రచనల గుర...
96
Nov. 9, 2023

రచయిత మెహెర్ - 'పడి మునకలు'

ఈ ఎపిసోడ్లో రచయిత మెహెర్ తన సాహితీ వ్యాసాల సంకలనం 'పడి మునకలు' పుస్తకం గురించి మనతో మాట్లాడారు. తెలుగులో మనకున్న విలక్షణమైన రచయిత.

తూర్పుగోదావరి మండపేటలో జన్మించారు. జర్నలిస్టుగా ఆంధ్రజ్యోతిలో పని చేస్తున్నారు. 2007లో బ్లాగు మొదలుపెట్టి కథలు రాస్తున్నారు.

ఆయన రచించిన 2019లో ‘చేదుపూలు’ కథా సంపుటి, ‘మెటమార్ఫసిస్ - ఇంకొన్ని కథలు’ కాఫ్కా రచనల అనువాదం విడుదలయ్యాయి. 2023లో ‘పడి మునకలు’ నాన్ ఫిక్షన్ పుస్తకం విడుదలైంది. తనకు ఇష్టమైన రచయితల గురించి, రచన పట్ల తన దృక్పధాన్ని గురించి రాసిన ఈ పుస్తకం కొనడా...
75
Sept. 2, 2023

వీర నాయకుడు: పతంజలి శాస్త్రి గారి నవలాసమీక్ష - సునీత రత్నాకరం గారు

ఈ ఎపిసోడ్ లో సునీత రత్నాకరం గారు పతంజలి శాస్త్రి గారి రచనలపై పాఠకురాలిగా తన అభిప్రాయాన్ని చెబుతూ, ఆయన రాసిన వీర నాయకుడు నవలను సమీక్షిస్తారు. సునీతా రత్నాకరం గారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ మానేజ్మెంట్ లక్నో లో పీహెచ్డీ చేశారు. ప్రస్తుతం జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ లో అసోసియేట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు.
* For your Valuable feedback on this Episode - Please click the below link
https://bit.ly/3NmJ31Y
Harshaneeyam on Spotify App –http://bit.ly/harshaneeyam
Harshaneeyam on Apple App –http://appl...
67
Aug. 26, 2023

'గోండుల చరిత్ర - వర్తమానం' : డాక్టర్ భంగ్యా భూక్యా

డాక్టర్ భంగ్యా భూక్యా యూనివర్సిటీ అఫ్ వార్విక్ నించి పీ ఎచ్ డీ చేశారు. గోండుల చరిత్ర మీద విశేషమైన పరిశోధన చేసి, Roots of the Periphery: A History of the Gonds of Deccan India (2017) అనే పుస్తకాన్ని రాసారు. oxford university press ఈ పుస్తకాన్ని ప్రచురించింది. డాక్టర్ భూక్యా, యూనివర్సిటీ అఫ్ హైదరాబాద్ లో హిస్టరీ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.

ఈ ఎపిసోడ్ లో డాక్టర్ భంగ్యా భూక్యా తన చారిత్రిక అధ్యయనాన్ని గురించి గోండుల చరిత్ర, నేటి వారి జీవన స్థితిగతుల గురించి, గోండు జాతికి చెందిన గిరిజనోద్యమ నాయకుడు...
Talk to us!