Today we have Suchitra Ramachandran with us to discuss her newly translated novel, The Daughter of Kumari . We will also explore her experience translating the works of Jeyamohan and the first-ever Tamil Literary Festival to ...
ఈ ఎపిసోడ్ లో 'వలస' నవల గురించి రచయిత్రి సుస్మిత గారితో సునీత రత్నాకరం గారు మాట్లాడతారు. సుస్మిత గారు పుట్టింది విజయనగరంలో , ప్రస్తుత నివాసం అమెరికాలో . తెలుగులో బ్లాగులు చాలాకాలం నించి రాస్తున్నారు. మంచి వెన్నెల వేళ, గాలి సంక...
పుస్తక ప్రేమికుల కోసం ఛాయా రిసోర్సెస్ సెంటర్ ఆధ్వర్యంలో ఛాయ సాహిత్యోత్సవం ఈ నెల అక్టోబర్ ఇరవై ఐదో తేదీ శనివారాన హైదరాబాద్లో జరుగుతోంది. పుస్తక ఆవిష్కరణలు, బుక్ స్టాల్ల్స్, రచయితలతో ముఖాముఖి, రెండు వేదికల మీద పుస్తకాల గురించి...
ఇటీవల, అంటే 2025 జూలైలో విడుదలైన తెలుగు నవల నువ్వు లేని అద్దం. ఈ నవలను మెహెర్ రాశారు. మెహెర్దా దాపు ఇరవై ఏళ్ళుగా తెలుగు సాహిత్యలోకంలో అందరికీ పరిచయమైన పేరు. ఈయన కథకుడిగా అనువాదకుడిగా, నవలా రచియతగా, ఎడిటర్ గా తనదైన స్థానాన్ని ...
'Tella Enugu' is a Telugu translation of the novel 'Vellai Yaanai' originally written in Tamil by writer Jeyamohan. The novel is of historical fiction based on certain true incidents during the British Raj of Late 19th Centu...
Today we have Satish Chapparike speaking about the second edition of Book Brahma Literature Festival, to be held in Bangalore from 8th to 10th August, 2025." Satish Chapparike is a bilingual writer, accomplished journalist, a...
సుప్రసిద్ధ తమిళ రచయిత జయమోహన్ 'వెల్లై యానై ' తెలుగు అనువాదం - 'తెల్ల ఏనుగు' నవల చదివి లిఖిత్ కుమార్ గోదా రాసిన వ్యాసం ఇది. లిఖిత్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ ఎమ్ ఏ - తెలుగు చదువుతున్నారు . కవి, మంచి చదువరి. ...
"In this episode, we have Ros Schwartz discussing TILT—the Telugu to English Online Translation workshop that she is conducting. It aims to develop Telugu-to-English literary translators. Telugu publishers Chaaya and Aju from...
హర్షణీయానికి స్వాగతం . ఈ ఎపిసోడ్ లో అజు పబ్లికేషన్స్ శ్వేత గారు , ఛాయా మోహన్ గారు 2024 లో ప్రచురించిన పుస్తకాల గురించి అమ్మ డైరీలో కొన్ని పేజీలు నవల పొందిన ప్రత్యేక ఆదరణ గురించి మాట్లాడతారు . * For your Valuable feedback on ...
హర్షణీయానికి స్వాగతం . ఈ ఎపిసోడ్ లో మనతో గోదావరి ప్రచురణలు స్థాపించిన సత్తి బాబు గారు , వారి శ్రీమతి పావని గారు మనతో మాట్లాడతారు . ఎనిమిదేళ్ళక్రితం ప్రారంభమైన ఈ ప్రచురణ సంస్థ 2020 వ సంవత్సరం నించీ వేగాన్ని పుంజుకుంది . తెలుగు...
మహి బెజవాడ రచయిత, ప్రచురణ కర్త, యాడ్ ఫిలిం మేకర్. స్వస్థలం నెల్లూరు జిల్లా, కావలి. ప్రస్తుత నివాసం హైదారాబాద్. పెరిగిన వాతావరణమూ, స్నేహితుల ప్రభావమే తనను మలుచుకోవడానికి కారణం అంటారు. వృత్తిరీత్యా అర్షియో క్రియేటివ్ ఏజెన్సీ, ఆ...
'కథా నవీన్’ గా సుప్రసిద్ధులైన శ్రీ వాసిరెడ్డి నవీన్ గారు , తెలుగు కథతో పాటు గత నలభై ఏళ్ళు గా నడుస్తున్నారు. వ్యాసాలు , కథలూ , కవితలూ రాసారు. అనేక వేదికల్లో తెలుగు కథ గురించి విశ్లేషణాత్మక ఉపన్యాసాలు చేసారు. కేంద్ర సాహితీ...
మధురాంతకం నరేంద్ర గారు తన రచనా వ్యాసంగాన్ని నలభై ఆరేళ్ళ క్రితం ప్రారంభించారు. వారిది సాహిత్య కుటుంబం. వారి తండ్రి గారు మధురాంతకం రాజారామ్ గారు , సోదరుడు మహేంద్ర గారు కూడా సుప్రసిద్ధ తెలుగు కథా రచయితలు. వృత్తిరీత్యా ఆంగ్ల అధ్...
In this Episode, Harshaneeyam Speaks to Writer Jeyamohan on the eve of his 'Aram' Stories getting translated into Telugu. The book is titled ‘Nemmi Neelam’ and translated by Bhaskar Avineni. Chaaya Resources is the Publisher....
ఈ ఎపిసోడ్లో 2024 వ సంవత్సరానికి ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్) బహుమతి పొందిన "చెదరిన పాదముద్రలు" నవలపై రచయిత ఉణుదుర్తి సుధాకర్ గారితో ఏ కే ప్రభాకర్ గారి సంభాషణ మీరు వింటారు. రచయిత ఉణుదుర్తి సుధాకర్ గారి స్వస్థలం విశాఖపట్...
కవి, రచయిత, అనువాదకులు శ్రీనివాస గౌడ్ చీరాలలో జన్మించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం. నిఇప్పటిదాకా ఎనిమిది కవితా సంపుటాలు, ఒక అనువాదం, ఈ మధ్యనే 'మార్జినోళ్ళు' అనే కథల పుస్తకం తీసుకవచ్చారు. వీరి సంపాదకత్వంలో ప్రకాశం జిల్లా...
గుంటూరు కుమార లక్ష్మణ శాస్త్రి గారు. ఎల్ ఐ సీ లో అధికారిగా పనిచేస్తున్నారు. హిందుస్తానీ సంగీతం మీద ప్రత్యేకమైన ఆసక్తి వుంది. పుస్తకపఠనం అనువాదం ఇతర అభిరుచులు కాకినాడ వాస్తవ్యులు. ఆంగ్ల రచయిత విక్రమ్ సంపత్ రచించిన‘ మై నేమ్...
సాయి వంశీ యువ రచయిత మంచి చదువరి. ఆయన రాసిన మైక్రో కథలు అనే తన మొదటి పుస్తకం ఈ మధ్యనే రిలీజ్ అయ్యింది. కథలు రాయడం చదవడం కాకుండా సారంగ వెబ్ పత్రిక లో ‘కథల పొద్దు’ అనే శీర్షిక ద్వారా వంశీ యువరచయితలను పరిచయం చేస్తారు. తాను చదివ...
హర్షణీయం పాడ్కాస్ట్ హర్షవర్ధన్ - మొదటి కథల పుస్తకం ‘హర్షాయణం’. ఈ నెల పదవ తారీఖున ‘అజు’ పబ్లికేషన్స్ ద్వారా విడుదల అవుతుంది. ఈ సందర్భంగా హర్షతో రచయిత పబ్లిషర్ మల్లికార్జున్ చేసిన సంభాషణ. పుస్తకం హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో అజు స...
సమకాలీన తెలుగు సాహిత్యాన్నీ పాఠకులకు దగ్గరగా తీసుకరావాలని ఆదిత్య ఆదిత్య అన్నావఝ్ఝల అనే యువకుడు 2020 లో మొదలు పెట్టిన ప్రయత్నం ‘తెలుగు కలెక్టివ్’. ఇంస్టాగ్రామ్ ద్వారా కొత్త పుస్తకాల గురించి పరిచయం చేసే తెలుగు కలెక్టివ్ కి ఈ ర...
In this episode writer, translator Jegadeesh Kumar talked about his translation of 'A Fine thread and other stories' , his upcoming projects and about author Jeyamohan. Jegadeesh Kumar is a student of Eastern Philosophy, Mat...
'అలా నచ్చుతుంది' అనే కథ చంద్ర కన్నెగంటి గారు రాసింది, స్వాతి పంతుల గారు గాత్రపరిచారు. ఈ కథ నవంబర్ నెల ఈమాట వెబ్ మ్యాగజైన్ లో ప్రచురించారు. చంద్ర కన్నెగంటి తెలుగులో మనకున్న విలక్షణమైన రచయితల్లో ఒకరు. మూడో ముద్రణ, వాన వెలిసిన ...
పి.సత్యవతి 1940 జూలైలో గుంటూరు జిల్లా , కొలకలూరులో జన్మించారు. ఆంగ్ల సాహిత్యంలో పట్టభద్రులు. ఆంగ్ల అధ్యాపకురాలుగా వృత్తిని చేపట్టి పదవీ విరమణ చేశారు. ప్రత్యేకంగా కథాప్రక్రియలో కృషి చేశారు. చాసో స్ఫూర్తి అవార్డును, సాహిత్య...
'గోల్డెన్ టస్క్' అనే ఈ కథ శ్రీసుధ మోదుగు గారు రాసింది. అక్టోబర్ ఈమాట మ్యాగజైన్ నించీ. రచయిత్రి, కవయిత్రి అయిన శ్రీసుధ గారు వృత్తి రీత్యా వైద్యులు. జమైకాలో నివాసం. కథ చదవడానికి కింది లింక్ ఉపయోగించండి. https://bit.ly/46ZGe...